గంగాధర పెగడపల్లి రహదారిపై గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లి వద్ద బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. బ్రిడ్జి సైతం శిథిలావస్థకు చేరుకొని ప్ర
హుజురాబాద్ పట్టణంలోని ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పైనుంచి పెచ్చులు ఊడి కింద పడడంతో అధికారులు, సిబ్బంది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తమ వాహనాలు 15 ఏండ్లు దాటాయి కాబట్టి ఇక తుక్కుకు పంపాలేమోనన్న దిగులు ఇక వద్దు. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అలాంటి పరిమితి ఏమీ లేదు. సాధారణంగా ఏ వాహనమైనా రోడ్లపై పయనించేందుకు 15 ఏండ్లు గడువు ఉంటుంది. ఆ గడు�