అధికారం అనేది సేవ చేయడానికి ఒక సాధనం మాత్రమేనని, ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు.
Road Accidents | యుద్ధం, తిరుగుబాటు, నక్సలిజం కంటే భారత్లో రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఫిక్కరీ రోడ్ సేఫ్టీ అవార్డ్స్ - కాన్�
Jupalli Krishna Rao | జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం9Wedding Planners Conclave) హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో(Hitex,) ఈ నెల 14,15వ తేదీలలో నిర్వహించనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli
Nirmala Sitharaman : రాబోయే తరానికి మెరుగైన భారత్ను అందించడమే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ బాధ్యతని కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
దేశంలో దక్షిణాది రాష్ట్రాలు గ్రామాలకు ఎక్కువ మొత్తంలో నిధులను బదలాయిస్తున్నాయని 15వ ఆర్థిక సంఘం సభ్యుడు అశోక్ లాహిరి చెప్పారు. దక్షిణాది రాష్ర్టాలను చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకోవాలని సూచించారు.