రైతులు మండలకేంద్రంలో ని గ్రోమోర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. యూరియ కోసమని గ్రోమోర్ షాప్ కు వెళ్తే లిక్విడ్ పదార్థాలు కొంటేనే యూరియా ఇస్తామని కోర్రీలు పెడుతున్నారని, బ్లాక్ లో అ�
పెద్దపల్లి మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గత వారం క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలింత మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని తెనుగువాడకు చెందిన ఢిల్
రెవెన్యూ అధికారులు ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్లో ఉన్న భూసమస్యలు వెంటవెంటనే పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులు నిత్యం ఆదేశిస్తున్నా, వాటిన
చైనాలో నమోదవుతున్న కరోనా కేసులు, వేరియంట్ల గురించిన సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల ఆయన పిలుపునిచ్చారు. కరోనా గురించి అర్థం చేసుకోవడంలో ఏర్పడే గ్యాప్ వల్ల..
దేశంలోని జైళ్ల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. కార్పొరేట్ల భాగస్వామ్యంతో ప్రైవేట్ జైళ్లను నిర్మించాలని ప్రతిపాదించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ప్రైవేట�