కంప్యూటర్ పరిజ్ఞానంతో మెరుగైన జీవితం పెంపొందించుకోవచ్చని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పరిషత్ బాలు�
ఆమె పుట్టి పెరిగినదంతా రాజస్థాన్లోనే అయినా... హైదరాబాద్తో ప్రత్యేక అనుబంధం ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎమ్మెస్లో చేరడంతో ఈ మహానగరంతో దోస్తానా మొదలైంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా| దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వార�