బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నది దుష్ప్రచారం అని మరోసారి తేలింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి రెండు నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలోనే ఉన్నది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన రూ.2,738.90 కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్తో పోలిస్తే రెవెన్యూ లోటు రూ.5,037.39 కోట్�
రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి ప్రాణం పోసే మూలధన వ్యయంపై పార్లమెంట్ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని గణనీయంగా తగ్గి�
తెలంగాణ ఏటికేడు ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతి పైసాను ప్రజలకు పంచడంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.