రాష్ట్రంలోని 44% స్కూళల్లో ఎన్రోల్మెంట్ 50 మందిలోపే ఉన్నదని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) నివేదిక పేర్కొన్నది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పీఏబీ నివేదికను కేంద్ర ప్రభుత్వం బుధవా�
పాఠశాల విద్యాశాఖలో సంస్కరణల చేపట్టాలన్న సర్కార్ ఆలోచన కొత్త సమస్యలు తెచ్చిపెట్టనుందా? గందరగోళంలోకి నెట్టనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
వచ్చే విద్యాసంవత్సరంలో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో రూ.1,913.93 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ బడ్జెట్ ఆమోదానికి ఢిల్లీలో ఈనెల 15, 16న జరిగిన ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) సమావేశం ప