వనస్థలిపురం : పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి, రైతులను మోసం చేసిన పచ్చి దగాకోరు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అని టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర
ఎమ్మెల్యే రఘునందన్ రావు | భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ను అవమాన పర్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు మండల అధ్యక్షుడు దార స్వామి అన్నారు.
పాట్నా: తన పెంపుడు మేకను పొరుగింటి వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చౌరసీహ్ గ్రామానికి చెందిన రాధా దేవి ఒక మగ మేకను పెంచుతున