ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని చెంజర్ల సెక్షన్లో ఏఎల్ఎం గా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన జోగు నరేష్ కుటుంబానికి సోమవార
వచ్చే వారం రోజుల పాటు (19వ తేదీవరకు) రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వచ్చే ఐదు రోజులు వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలో
శ్రీరాంపూర్ : సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులు సంస్థ పట్ల అంకితభావంతో పని చేయాలని శ్రీరాంపూర్ జీఎం ఎం సురేశ్ కోరారు. శుక్రవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో 53 మందికి క�