ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో నిత్యం ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు అదుపుతప్పి కిందపడిన ఘ�
Highway Floods | శుక్రవారం రాత్రి బెంగళూరులోని రామనగర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ప్రధాని మోదీ కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-మైసూరు హైవే నీట మునిగింది. (Highway Floods) రహదారిలోని అండర్ బ్రిడ్జీ వద్ద భారీగా వర్షం నీర�
మండల కేంద్రంలోని ఆళ్లపాడు పాతగేటు సమీపంలో రైల్వేశాఖ అండర్బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. సంబంధిత కాంట్రాక్టర్ అండర్బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం చేయడంతో వాహనదారులు, రైతులు తీవ్ర అవస్థలు �
మెట్రో రైలులో ఐటీ ఉద్యోగులతో సందడి నెలకొంది. మార్చి నెలాఖరు వరకు ప్రతిరోజూ దాదాపు 2.20లక్షల మంది ప్రయాణం చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 2.75 లక్షలకు పెరిగిందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి అన్ని కార్యాలయాలు, షాపులు, మార్కెట్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. దీంతో పలు మెట్రో స్టేషన్ల వద్ద ప్రయ�
మెట్రో సూచన| సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు చెందినివారు రాత్రి 10 గంటలలోపే తమ ప్రయాణాలను ముగించుకోవాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచించారు.