AIMIM MP, Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో మతఘర్షణలు లేవని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని, దేశంలోనే హయ్యెస్ట్ జీడీపీ తెలంగాణలో ఉన్నట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
కొందరు ముస్లింలపై ఉన్న వ్యక్తిగత కక్షను తీర్చుకునేందుకు, శ్రీరామనవమి పండుగ రోజున మతఘర్షణలు సృష్టించేందుకు అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు కుట్ర పన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గోవును హత్య చేసి ఆ నెపా�
బీజేపీ పాలనలో మత ఘర్షణలు జరగలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం, పలు రాష్ర్టాల్లో బీజేపీ పాలనలో చోటుచేసుకున్న ఘర్షణలను ఉదహరించారు. షా వ్యా�