తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా రాచకొండ కమిషనర్ సుధీర్బాబు ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికలకు ఎలక్షన్ అధికారిగా లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేశ
ఉగాది, రంజాన్ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ కమిషనర్ ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జోనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు.
మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు నల్లమందును తరలిస్తున్న రాజస్థాన్ గ్యాంగ్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ. 1.25 కోట్ల విలువైన నల్లమందును స్వాధీనం చే�
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఎల్బీనగర్ ఎస్ఓటీ, జవహర్నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి.. వారి నుంచి 40 కిలోల పప్పీ స్ట్రా , 10 గ్రాముల ఎండీ�
నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ట్రై పోలీసు కమిషనరేట్ పరిధిలో నూతన పోలీసు కమిషనర్లుగా బాధ్యతలు తీసుకున్న సీపీలు నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.