రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వినూత్నమైన పన్ను మోసాన్ని బట్టబయలు చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఖాళీ వాహనాలను రాష్ట్ర సరిహద్దులు దాటించి, భారీగా సరుకులు రవాణా జరిగినట్టు చూపించి రూ.100 కోట్లకు పైగా మోస�
వాణిజ్య పన్నులశాఖలో పదోన్నతులు కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) కోరింది. గతంలో జీవోలు జారీచేశారని, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డిని మంగళవ
రూ.1,400 కోట్ల జీఎస్టీ ఎగవేతపై కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాజీ కమిషనర్ టీకే శ్రీదేవి నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ దూకుడు పెంచింది. ఈ జీఎస్టీ ఎగవేతపై శుక్రవారం 17 సంస్థలకు నోటీసులు జ
బోగస్ కంపెనీలను సృష్టించి రూ.45.67 కోట్ల మేరకు జీఎస్టీ రీఫండ్ పొంది భారీ మోసానికి పాల్పడ్డ ఓ ముఠా గుట్టును తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ రట్టు చేసింది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి, కోర్టు ఎదుటు హాజరుపరిచ�
న్యాయ వివాదాల్లో చిక్కుకున్న మొండి బకాయిల వసూలుకు వాణిజ్య పన్నుల శాఖ బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు రూ.3 వేల కోట్ల మేర పన్నులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టులు, ట్రిబ్యునళ్ల వద్ద ఉన్నాయి.