కేంద్రంలోని మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచింది. పశ్చిమబెంగాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.933 పెంచింది. దీంతో వాణిజ్య ఎల్�
గ్యాస్ ధర భగ్గుమన్నది. కార్మిక దినోత్సవం రోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచి మోదీ సర్కారు దేశ ప్రజలకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిం ది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరల�
కమర్షియల్ గ్యాస్ ధరలు ఆకాశన్నంటాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటికే రెండు సార్లు పెరిగిన ధరలు తాజాగా మూడోసారి సైతం పెరిగాయి. రూ.993 పెంచుతూ.. కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఈ పెంపుత�