గ్రేటర్లో జీఐఎస్ సర్వే అబాసుపాలవుతున్నది. గతేడాది జూలైలో ఈ సర్వేను ప్రారంభించగా ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఏజెన్సీ నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. 8 నెలలుగా 30 సర్కిళ�
ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలుకు ఖ్యాతి ఉన్నది. ఇంతంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 290 ఎకరాల
గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ రంగం దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణాల్లో దాదాపు సగం మేర జీహెచ్ఎంసీ పరిధిలోనే జరుగుతుండటం ఇక్కడి నిర్మాణ రంగ జోరుకు అద్దం పడుతున్నది.
గ్రేటర్ వరంగల్ పరిధిలో వాణిజ్య ఉపయోగ భవనాల గుర్తింపు సర్వే పక్కాగా జరుగాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్ సర్వే బృందాలతో గురువారం ఆమె సమీక్షించారు.