సమక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని రామంగుండం సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలో నిర్వహించే సమక్క-సారలమ్మ జాతర స్థలాన్ని పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా ప్రజలకు కల్పించిన శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తదితర విజయాలను తెలియజేస్తూ ఆదివారం జిల్లా కే�
గతంలో జరిగిన నేరాల్లో నిందితులను పట్టించిన సందర్భాలను గుర్తు చేశారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని, కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు.
యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రో