ఈ నెల 24న గురుకుల భవనంపై నుంచి పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలనేతలు ఆందోళనకు దిగారు.
Student attempt suicide | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కళాశాల వసతి గృహంపై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన బుధవారం ఉదయం కలకలం రేపింది.
Trainee doctor jumps from building | ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ట్రైనీ వైద్యురాలు, క్యాంపస్లోని బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింద�
విద్యార్థుల చదువుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంతోపాటు, ఇతర విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది.
లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, వసతి భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే నాసిరకంగా ఉన్న నిర్మాణ పనులను సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే బయటపెట్టారు. ఆయన చేతిత�