రైతుల నుంచి ప్రభుత్వపరంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ చేపట్టి నెలాఖరులోగా నిర్దేశిత కోటాకనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలను భారత ఆహార సంస్థకు చేరవేయాలని కలెక్టర్ రాజీవ్�
రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అర్హులకు అందజేసేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి బుధవారం దరఖాస్తులను స్వీకరించ�
బ్యాంకు ఖాతా, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పొద్దని అదనపు కలెక్టర్ యాదరెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్ ఆధ్వర్యంలో ఆదివారం జాత�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఈసీఐఎల్ ఫ్యాక్టరీకి తరలించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్ని