వారంతా కార్మికులు. ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎస్బీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బుధవారం పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. పేలుడు ధాటికి ఐదుగ�
ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల విధులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి సూచించారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో కొనస�
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సి-విజిల్ యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, మెదక్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించా రు. మంగళవారం సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి ఎన్నికల ప్రధాన
ప్రజలకు మెరుగైన పాలన అందించడంతోపాటు, అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో మంగళవార