ఉమ్మడి వరంగల్లోని ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.
ఎంజీఎం దవాఖాన 13వ నంబర్ గదిలో నిర్వహిస్తున్న ఆర్థో పెడిక్ ఓపీ (మహిళలు) విభాగంలో వైద్యులు ఆందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. 13 మంది పేషెంట్లు డాక్టర్ల కోసం ఎదురుచూడడంపై మండిపడ్డారు.
మామునూరులోని జవహర్ నవోదయ కేంద్రంలో ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ పరీక్ష కేంద్రంలో 240 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీ
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నదని కలెక్టర్ సత్యశారద అన్నారు. పట్టణంలోని రైతు వేదికలో బుధవారం భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక
బదిలీలు సరే.. తాము గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించిన బాకీల సంగతేంటని పంచాయతీ కార్యదర్శులు అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కార్యదర్శుల బృందం మంగళవారం వరంగల్ కలెక్టర్ సత్యశారదను కల�