ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు వచ్చే ఓటర్లకు ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మహదేవపురం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బ�
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు, పాఠకులకు, విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్
కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన తండాలను అభివృద్ధి చేసి నగరాలకు దీటుగా సౌకర్యాలను సమకూర్చడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఎందరో అమర వీరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది అమరులైన తరువాత నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం ప్ర�