రైతులకు పంట పరిహారంతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా గట్టుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ సం
పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పదోతరగతి విద్యార్థుల పరీక�
దళితుల జీవితాల్లో గిప్పుడే వెలుగులు వస్తున్న సమయంలో ‘మూలుగుతున్న నక్క మీద గుమ్మడికాయ వచ్చి పడ్డ’ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నదని దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్కు అదనపు కలెక్టర్గా శివేందర్ప్రతాప్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం డీఆర్డీవో పీడీ యాదయ్య స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్�