మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులు ఒకే
ప్రొటోకాల్ లేదు.. ఏం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస మర్యాదా లేదు. ఉమ్మడి జిల్లాలో ఓడినోళ్లదే రాజ్యం అన్నట్లు నడుస్తున్నది. అధికార
కార్యక్రమాల్లో అనధికార వ్యక్తులదే హవా కొనసాగుతున్నది. అధికార యంత్రా�
రుణమాఫీలో భాగంగా తొలివిడుత నిజామాబాద్ జిల్లాకు రూ.226కోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీ�
ఎరువులు, విత్తనాల దుకాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు విక్రయించే వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు ఫెర్టిలైజర్ దుకాణా�
ఎవరి ఉజ్వల భవితకు వారే మార్గనిర్దేశకులని, అదృష్టంపై ఆధారపడకుండా ఏకాగ్రత, పట్టుదలతో కృషిచేస్తే అద్భుతమైన విజయాలు అందుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి పేర్కొన్నారు.