Collector Manu Choudhary | రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి. మనిషికి ఆధార్ కార్డులాగ�
తెలంగాణ అవతరణ వేడుకను జిల్లా ప్రజలు గుండెలనిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఆదివారం ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు.
కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఎం.మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కార్యక్రమాల పన
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా నిఘా బృందాలు పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణల�
జిల్లాలో పెండింగ్లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టను ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు.
హుస్నాబాద్ పట్టణంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, కళాశాలను త్వరలోనే కొత్త భవనంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి సంబంధిత అధికారులను ఆదేశ�