వినాయక చవితిని పురస్కరించుకుని నగరవాసులందరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. ఈమేరకు ఆమె మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేందుకు వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులతో పాటు �
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యే యంగా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి నివేదికలు అందించాలని కలెక్టర్ హర�
పాతబస్తీ మెట్రో కారిడార్, ప్యారడైస్-శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు.