Telangana History | ఒక జనపదం రాజ్యంగా మారాలంటే, ఒక రాజ్యం సామ్రాజ్యంగా మారాలంటే కావాల్సింది పటిష్టమైన ఆర్థికవ్యవస్థ. అందుకోసం ఏమేం ఉండాలో ఆర్థిక చరిత్ర చెప్తుంది. మూడు ముఖ్యమైన లక్షణాలే సమాజాన్ని లేక రాజ్యాన్ని ఆర్
బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన ఎంబు కిషన్ దుర్గా అమ్మవారికి సమర్పించేందుకు నాణేలతో కలశాన్ని తయారుచేశాడు. 7వ తరగతి చదువుకుని వ్యవసాయం చేసుకుంటున్న కిషన్ అందరి�
US trillion dollar coin | అగ్రరాజ్యం అమెరికాలో నగదు నిల్వలు నిండుకొన్నాయి. ప్రభుత్వ రాబడి తగ్గింది. బిల్లులు చెల్లించడానికి డబ్బుల్లేవు. కనీసం ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. ఈ నగదు సంక్షోభాన్�
చిల్లర నాణేలతో సాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాడు | ఓ వ్యక్తికి బాగా ఆకలి వేసింది. దీంతో ఏం చేయాలో తెలియదు. రెస్టారెంట్కు వెళ్లాడు. ఏదైనా తిందామనుకున్నాడు
ముంబై : మహారాష్ట్రలోని చిక్లి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రూ 1.3 కోట్ల విలువైన 216 పురాతన బంగారు నాణేలు లభ్యమయ్యాయి. 2357 గ్రాముల బరువున్న ఈ బంగారు నాణేలు 1720-1750 నాటి కాలానికి చెందినవని గుర్తించారు. పురావస్తు శాఖ అ�