సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై యజమాన్యం చెబుతున్న తప్పుడు లెక్కల పైన సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. రామగుండం రీ�
కేంద్ర క్యాబినెట్ బుధవారం బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం రూ. 37,500 కోట్లతో ప్రత్యేక ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలియజేశారు. ప్రపంచంలోనే బొగ్గు నిల్వలు అధికం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు అన్వేషణకు బ్రేక్ పడింది. సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం(ఎక్స్ప్లోరేషన్) ఆధ్వర్యంలో తాడిచెర్ల అడవుల్లో బొగ్గు నిక్షేపాల కోసం చేసే డ్రిల్లింగ్ పనులను అటవీ అధికార�