సింగరేణి గనుల ప్రైవేటీకరణకు బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై ఉద్యమిద్దామని బొగ్గుగని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్�
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19 శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కోల్కతాలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగొవచ్చి 19 శాతం వేతనాల పెరుగుదలకు అంగీకరించాయి.
పెద్దపల్లి : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు రామగుండం ప్రాంతంలో 100 మందికి పైగా బొగ్గుగని కార్మికులకు ఆదివారం వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్�