విభజన సమస్యలపై ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా సీఎం రేవంత్రెడ్డి చర్చలు జరపాలని, వ్యక్తిగత సంబంధాలను పక్కనబెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని మాజీ మంత్రి
భారత్.. మళ్లీ నగదు లావాదేవీల వైపు వెళ్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏటీఎంల నుంచి నెలవారీ నగదు ఉపసంహరణల సగటు రూ.1.43 కోట్లుగా ఉన్నదని ప్రముఖ క్యాష్ లాజిస్టిక్�
ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ).. నేటి టెక్ యుగంలో ఇదో సంచలనం. అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఏఐ నాంది పలికింది. అయితే ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దీనితో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాల�
క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెం ట్ (సీఐడీ)కి చెందిన కోర్టు మానిటరింగ్ సిస్టం (సీఎంఎస్) విభాగం 10 నెలల్లో 206 నాన్బెయిలబుల్ వారెంట్ కేసుల ను క్లియర్ చేసింది. సీఐడీ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు
బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం నిర్వహించనున్న సీఎంల సమావేశానికి హాజరు కాకూడదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిర్ణయించుకొన్నారు. తనకు బదులుగా సమావేశానికి వెళ్లాలని రాష్ట్ర న్యాయ మంత్రిని కోరారు.
న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పలు పథకాలను ప్రకటించారు. ఒడిశాలోని 3.5 కోట్ల మంది పేద ప్రజలకు బీజు స్వాస్థ్య కల్యాణ్ �