కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సీఎం కుర్చీలాటకు తెరపడటం లేదు. సీఎం సీటు కోసం డీకే శివకుమార్ ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, కొత్తగా హోంమంత్రి జీ పరమేశ్వర కూడా రేసులోకి వచ్చారు. సీఎం పదవి రేసులో తాను క�
సీఎం ఎంపిక కోసం వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతల ముందు ప్రతిభా సింగ్ మద్దతుదారులు బలప్రదర్శన నిర్వహించారు. వారి వాహనాన్ని అడ్డుకుని సింగ్ కుటుంబానికి అనుకూలంగా నినాదాలు చేశారు.