అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి నియామకానికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయడానికి ‘రెండు ఆకుల’ గుర్తును కూడా పళనిస్వామి వర్గానికి కేటాయించింది.
న్యూఢిల్లీ: డీఎంకే నేత ఏ రాజాపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించరాదు అని తన ఆదేశాల్లో పేర్కొన్నది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. తమిళనాడు సీఎ
చెన్నై: తమిళనాడు సీఎం పళనిస్వామిపై డీఎంకే నేత ఏ రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణలు చెప్పారు. ఇటీవల చెపాక్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. సీఎం పళనిస్వ�
చెన్నై: స్టాలిన్ను ఆయన తండ్రి కురుణానిధి నమ్మలేదని, ఇక ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారని అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తిరువన్న
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే జాయింట్ కోఆర్డినేటర్ కే పళనిస్వామి ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇడప్పడి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఏప్రి�