పరిశ్రమల శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్వార్ జరుగుతున్నది. ప్రభుత్వం ఒకే పనికి ఇద్దరు అధికారులను నియమించి, ఎవరు ఏ పనిచేయాలో స్పష్టతనివ్వకపోవడం వివాదానికి కారణమైంది.
కేపీహెచ్బీ కాలనీ 15వ ఫేజ్లో హౌసింగ్ బోర్డు స్థలాన్ని అప్రోచ్ రోడ్డుగా చూపించి జీహెచ్ఎంసీ నుంచి భారీ భవన నిర్మాణానికి అనుమతి పొందిన అంశం చర్చనీయాంశమైంది.
సచివాలయానికి వాస్తుదోషం పట్టిందట. దీంతో ప్రభుత్వం మరో కొత్త గేటుతోపాటు అంతర్గత రోడ్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. సోమవారం నుంచి శనివారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి హుటాహుటిన పనులు చేపట్టాలన�
కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డి పూలమొక్కను ఇచ్చి కలెక్టర్కు స్వాగతం పలికారు.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోసం జైలులో కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిని పరిశీలించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్కు లక్ష జరిమానా �
మేఘాలయా (Meghalaya) ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా (CM Conran Sangma) ఆఫీస్పై ఆందోళనకారులు రాళ్ల దాడికి (Stone Pelted) పాల్పడ్డారు. దీంతో తురాలోని (Tura) సీఎం ఆఫీస్ (CM Office) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.