అపర భగీరథడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంతో ఎత్తులో ఉన్న గోదావరి నీళ్లను గడగడపకు తీసుకువచ్చి, మహిళల నీటి కష్టాలను తీర్చిన మహానేత అని కొనియాడారు. సోమవా
సమైక్య పాలనలో ప్రజలు మంచినీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. వేసవిలో అయితే మహిళలు బిందెడు నీటి కోసం చేతిపంపుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించిన పరిస్థితి. నల్లా నీళ్లు రాక ఆందోళనకు దిగిన సంఘటనలు అనేకం. ఇప్పుడా దు�
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలో కోటికి పైగా కుటుంబాలకు శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తున్నట్లు మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ తెలిపారు. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుం
అభివృద్ధి - సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ పథకాలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28,33 డివిజన్లల�
‘ఒకప్పుడు మంచినీటి కోసం కొట్లాట.. బిందెలు పట్టుకుని మైళ్ల దూరం నడిచే వారు.. ఇప్పుడు పరిస్థితి వేరు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి ఇంటింటికీ శుద్ధి చేసిన గోదావరి జలాలను అందిస్