రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మాతాశ�
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో వాటి రూపురేఖలు మారిపోయాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలే సర్పంచులుగా ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభు�
Minister Errabelli | తెలంగాణ ఆవిర్భవించాకే రాష్ట్రంలో ప్రగతి ప్రారంభమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar) అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కా�
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ ప్రభుత్వం జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి వ్యవసాయమే గమనం.. రైతుల సేవే నా గమ్యం రాముడూ అనే మంత్రి కేటీఆర్ ఆప్యాయత ఎన్నటికీ మరువను జడ్పీటీసీగా చేస్తున్న అభివృద్ధి సంతృప్తి