Mumbai Train Blast | 2006 నాటి ముంబయి లోకల్ రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. నిరుడు డిసెంబర్లో బీడ్ జిల్లాకు చెందిన సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య కేసుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెలుగులోకి రావడంతో ఆయన త�
Boat accident | ముంబై (Mumbai) తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదం (Boat accident) లో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 114 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 101 మంది నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది రక్షించారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పునరుద్ధరించిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. షిండే వర్గం ఎమ్మెల్యేలు పార్టీని, తన తండ్రి వారసత్వాన్ని వెన్నుపోటు పొడిచా�