సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో అంతా ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి మాటే చెల్లుబాటు అవుతున్నది. ప్రొటోకాల్కు మంగళం పాడుతూ అన్నీ తానై అన్నట్టుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. �
కేసీఆర్ పాలనలో పదేండ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణ, రేవంత్ పాలనలో చీకట్లు అలుముకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు ప�
అది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని దుర్గం చెరువు ప్రాంతం.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాలను గుర్తించిన రెవెన్యూ అధికారులు దాదాపు 200కు పైగా నోటీసులు జారీ చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుల సామ్రాజ్యం సాగుతున్నదని, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహారాలు నడుపుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.