Pak Extends Closure Of Airspace | భారత విమానాలకు గగనతలం మూసివేతను జూన్ 24 వరకు పాకిస్థాన్ పొడిగించింది. పాకిస్థాన్ విమానాశ్రయాల అథారిటీ (పీఏఏ) ఈ మేరకు కొత్తగా నోటమ్ (ఎయిర్మెన్కు నోటీసు) జారీ చేసింది.
భారత్-పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో సరిహద్దుల్లోని ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. పాక్ డ్రోన్లు, క్షిపణులతో భారత్పై దాడులు చేస్తుండట
closure of airports | భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 24 ఎయిర్పోర్టుల మూసివేతను కేంద్రం పొడిగించింది. మే 14 వరకు మూసివేత అమలులో ఉంటుందని శుక్రవారం పేర్కొంది.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో సర్కారు విద్య బలహీనమవుతున్నది. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మండలంలోని పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. అధికారులు ఇష్టారీతిగా డిప్�
పై చిత్రంలో ఉన్నది తిర్యాణి మండలం చింతలమాదర (మందగూడ)లోని ఐటీడీఏ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల. ఇందులో దాదాపు 22 మంది ఆదివాసీ బిడ్డలు చదువుకుంటున్నారు.
కరోనా | కర్ణాటక రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున కర్ణాటక ప్రజలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలకు రాకుండా సరిహద్దులు మూసి వేస్తున్నారు.