UN COP30: బ్రెజిల్లోని బీలమ్ సిటీలో జరుగుతున్న యూఎన్ కాప్30 సదస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. ఆ సమావేశాలకు హాజరైన భారత ప్రతినిధుల బృందం సురక్షితంగా ఉన్నట్లు కేం�
వాతావరణ పరిరక్షణ లక్ష్యంతో నిర్వహించే సదస్సు కోసం బ్రెజిల్ చేస్తున్న ఏర్పాట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ)-30 వాతావరణ సదస్సుకు వేలాది మంది ప్రతినిధులు హాజరవుతా�
Global warming: దశాబ్ధ కాలంలో సగటున భూతాపం 0.2 డిగ్రీల సెల్సియస్తో వేడెక్కుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 50 మంది ప్రఖ్యాత సైంటిస్టులు ఈ హెచ్చరిక చేశారు. 2013 నుంచి 2022 వరకు మానవుల వల్ల కలుగుతున్న పర