ఖాతాదారులకు కొత్త పథకాలను అందించేందుకు సంగారెడ్డి జిల్లాలో ఇంటింటికీ డీసీసీబీ కార్యక్రమాన్ని చేపట్టామని, నెల రోజుల్లో ఐదు లక్షల ఖాతాల నమోదుకు శ్రీకారం చుట్టామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ
ఖాతాదారులను మోసం చేసి సొంత ఆస్తులు కూడబెట్టుకున్న అక్షర చిట్ఫండ్ చైర్మన్, ఇద్దరు డైరెక్టర్లను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండలోని సుబేదారి ఎస్బీహెచ్ కాలనీకి చెందిన పేరాల శ్రీనివాసర�
నందికొండ పైలాన్కాలనీ సబ్ పోస్టాఫీసులోని తమ ఖాతాల నుంచి డబ్బులను కాజేసిన మాజీ సబ్ పోస్ట్మాస్టర్ రామకృష్ణపై చర్యలు తీసుకొని, తమ డబ్బు ఇప్పించాలని ఖాతాదారులు కోరారు. ఈ మేరుకు గురువారం హిల్కాలనీ హెడ�
కనీస బ్యాలెన్స్ ఖాతాల నుంచి రూ.170 కోట్లు వసూలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రభుత్వానికి చెందిన ఆర్థిక సేవల సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తన ఖాతాదారులకు షాకిచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కన�