Drawing competitions | మండల కేంద్రంలోని విద్యాభారతి పాఠశాలలో సోమవారం భారత పెట్రోలియం సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు.
చదువుకున్న వాళ్లే రహదారులపై చెత్త వేస్తున్నారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ చెత్త వేసే ప్రాంతాల(జీవీపీ)ను ఉదయం శుభ్రం చేసినా.. సాయంత్రం వరకు మళ్లీ వ్యర్థాలు పేరుకుపోతున్నాయన్�
ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిషనర్ శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమి�