కదులుతున్న కారులో15 ఏండ్ల బాలికపై దుండగులు రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్లో (Faridabad) రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
పదో తరగతి విద్యార్థులకు మార్చి 1 నుంచి 11 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రీ పైనల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు.
చదువుతోనే గౌరవం.. చదువుకుంటే భవిత బంగారం.. చదువుని మళ్లీ కొనసాగిద్దాం... సమాజంలో మనమూ గుర్తింపు పొందుదాం.. అనే నినాదాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో దూరవిద్యా విధానాన్ని ప్�
ఒక సమాజానికి విద్య, ఆరోగ్యం రెండూ అత్యంత ప్రధానమైనవి. ఇవి రెండూ ఒకదానిని ఇంకొకటి ప్రభావితం చేస్తాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విద్య, ఆరోగ్య రంగాలలో ఎంతో ప్రగతి చోటుచేసుకుంది.
కఠోరంగా శ్రమి స్తేనే విజయం సాధ్యమవుతుందని, ఇందుకు విద్యార్థులు నిరంతరం కష్టపడాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ, మాధ్యమిక విద�
తమ పిల్లలు బాగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా శ్రమిస్తున్నారు. పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ చేయిస్తున్నారు. పిల్లల సందేహాలను నివృత్త�
న్యూఢిల్లీ: ఐసీఎస్ఈ పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశారు. ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న న