రామప్ప శిల్పకల అత్యద్భుతమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి జస్టిస్ అ�
హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 50 కి.మీ. పరిధిలో తాటి వనాలు లేకపోయినా కల్లు దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.
రాష్ట్ర మంత్రివర్గ సిఫారసులకు అనుగుణంగా తమను ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ నిరాకరిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు �
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను కేటాయించడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ సొసైటీని �
నిరంతర శ్రమ, అంకితభావంతో పనిచేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశంలో కూడా అదే విషయాన్ని చెప్పారని వెల్లడ�
హైకోర్టు ప్రాంగణంలోని మొత్తం 29 కోర్టుల్లో జరిగే కేసుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోమవారం ఉదయం 10.15 గంటలకు సీజే అలోక్ అరాధే ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించనున్నారు.