Ishita Kishore | ఇవాళ సివిల్స్ ఫలితాలు వెలువడగానే ఇషితా కిషోర్ ఇంట్లో సంబురాలు జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఆమె ఈ అత్యంత అరుదైన సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు.
న్యూఢిల్లీ: సివిల్స్ 2021లో శ్రుతి శర్మ టాప్ ర్యాంక్ సాధించింది. తన విజయ ప్రస్థానంలో పేరెంట్స్, ఫ్రెండ్స్ పాత్ర కీలకమైందని ఆమె అన్నారు. వారెంతో సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. కష్టంతో పాటు సహ�
బడంగ్పేట : తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్కు ఎంపికైన డాక్టర్ శ్రీజను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. నగరంలోని ఉప్పల్ చిలుకానగర్లో నివాసముంటున్న శ్రీజ ఉస్మానియా ఆసుపత్రిలో డాక�
ఖమ్మం : సివిల్స్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ నెల 28వ తేదీన సివిల్స్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారితో సివి�
తొలి లక్ష్యం మెడిసిన్. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు తెచ్చుకుంది. మలి లక్ష్యం ఐఏఎస్. ఇష్టపడి చదివి కష్టసాధ్యమైన సివిల్ సర్వీసు పరీక్షల్లో జాతీయ స్థాయిలో 20వ ర్యాంకు సాధించింది. జీవిత లక్ష్యం.. మహిళా �