రైస్మిల్లర్ల భారీ కుంభకోణం బట్టబయలైంది. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.7 కోట్ల స్వాహా చేసినట్టు బహిర్గతమైంది. ఈ కేసులో తీగలాగితే రూ.158 కోట్ల స్కాం బయటపడింది.
సివిల్ సప్లయ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో బ్లాక్ మార్కెట్కు తరలిన 3,699 సిలిండర్లు సీజ్ చేసినట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అధిక
మిగిలిపోయిన దొడ్డుబియ్యం విక్రయించేందుకు వేలం వేసినా సివిల్ సప్లయ్కి ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో తీవ్ర నిరాశే ఎదురైంది. వాస్తవానికి మంగళవారం టెండర్లు తెరువాల్సి ఉండగా టెండర్లు రాకపోవడంతో సి�