ప్రతివారినీ ఆత్మవిమర్శ చేసుకోవాలని డిమాండ్ చేసే తెలంగాణ ‘పౌర సమాజం’ ఇప్పుడు తానే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలేమో! ఒక పౌర సమూహంగా తెలంగాణ ఎక్కడో ఒకచోట ఒక ఫైన్ బ్యాలెన్స్ కోల్పోయినట్టు మాత్రం గత ఏడాది�
పౌర సమాజంలో ఎక్కడ వివాదాలు ఉంటా యో, పరిష్కారాలు కూడా అక్కడే దొరుకుతాయని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ సుజోయ్పాల్ అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన తన చాంబర్లో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, విశ్వేశ్వర�