Child | 22 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆసత్రిలోనే బిడ్డను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని దంపతులకు రూ.50 వేలకు తన బిడ్డను అమ్మింది. అస్సాం (Assam) ర�
Vijay Rupani | అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) లో మరణించిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు కేవలం 31 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించారు.
Air India flight crash | విమానం ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో గందరగోళం ఏర్పడింది.
child deaths | మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలల్లో 179 మంది చిన్నారులు మరణించారు. (child deaths ) వైద్యాధికారులతోపాటు స్థానిక నేతలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రశాంత వాతావరణంలో చికిత్స అందిస్తూ రోగులకు స్వాంతన కలిగించాల్సిన బోధనాసుపత్రిలో భారీ శబ్ధాలతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్, డీజే పార్టీని ఏర్పాటు చేయడం కలకలం రేపింది.
లక్నో: కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా రోగుల్లో కొన్ని లక్షణాలుంటున్నాయి. ఇవి కొన్ని నెలలపాటు ఉండే అవకాశమున్నదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డాక్ట�
కోవిడ్ సెకండ్ వీవ్ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్. కోవిడ్ రోగులతో పాటు ఇతర రోగులతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. ముఖ్యంగా కోవిడ�