సైబర్నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలు వెతుకుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న సైబర్ నేరాల్లో కస్టమర్ కేర్ మోసాలు పెరిగిపోతున్నాయని పోలీసులు చెప్పారు.
రేషన్ కార్డుల జారీలో కాంగ్రెస్ ప్రభుత్వం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. పేదలకు రేషన్ కార్డులు అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. కొత్త కార్డు కోసం దరఖాస్తులు చేసుకొని.. ఏడాది గడుస్త�
Talasani Srinivas Yadav | భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
నగరంలో మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ కింద 39 ఎంఎల్డీ కెపాసిటీతో ఫిల్టర్ బెడ్ ఉండగా, నగరపాలక ఆధ్వర్యంలో 34, 14 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్స్ పనిచేస్తున్నాయి. భగీరథ నీటికి సంబంధించి క్లోరినేషన్, అలాం (పటిక) వ�