డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. దోమలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని ట్యాంక్బండ్పై ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివ
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ నారాయణగూడ (Narayanguda) పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి (CI Srinivas reddy) సస్పెండ్ (Suspention) అయ్యారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) ఉత్తర్వులు జారీచేశారు.
కన్నతల్లినే కడతేర్చిన సంఘటన మాచారెడ్డి మండలంలోని భవానీపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిటుకుల నర్సవ్వ (70)కు నర్సారెడ్డి (45)అనే కు�
గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు నిందితులు ద్విచక్రవాహనంపై తరలిస్తున్న రూ.కోటి 27లక్షల డబ్బును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.