నల్లగొండ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మరోమారు మానవత్వాన్ని చాటారు. సోమవారం నల్లగొండ పట్టణంలో విధులు నిర్వహిస్తూ రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో, మానసిక స్థితి కోల్పోయిన మహిళ బట్ట
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్రెడ్డి జూనియర్ కళాశాల సమీపంలోని అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద బుధవారం అర్ధరాత్రి యువకుడు హత్యకు గురయ్యాడు. క్యాంటీన్ వద్ద రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న యువకుడిని గ�
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ప్రజా శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పలు రక�
హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠాను మేడ్చల్ పోలీసులు బాలనగర్ సీసీఎస్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. మేడ్చల్ ఏసీపీ సామల వెంకట్ రెడ్డి