రాయపోల్, ఫిబ్రవరి 17 : రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో 'కనువిప్పు' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తోగుట సీఐ లతీఫ్, ఎస్సై మానస �
రాయపోల్, ఫిబ్రవరి 6 : మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ విగ్రహం ధ్వంసం కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని శుక్రవారం తొగుట సీఐ లతీఫ్ తెలిపారు.