అమరావతి : చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కుక్కలదొడ్డి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రేణిగుంట నుంచి రైల్వే కోడూరు వైపు వెళ్తున్న కారు లారీని ఓవర్�
అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా ఎగువరేగడ పల్లెకు తరలిం�
అమరావతి : చిత్తూరు జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి చెందగా మరొకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కంభంవారిపల్లె మండలంలోని గోకరకాలువ గ్రామ పంచాయతీ తుమ్మలవాండ్లపల్లెకు సమీపంల�
అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వానలు పడుతుండడంతో వరదలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై పలుచోట్ల భారీగా �
అమరావతి : ఒకవైపు భారీ వర్షాలు..మరోవైపు భూ ప్రకంపనలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నాం నుంచి అర్ధరాత్రి వరకు పలుమార్లు భూమి కంపించింది. జిల్లాలోని పలమనేరు, కరడిమడుగు మండలంలో భారీ శబ్ద�